ఐపీఎల్ లో 10 టీమ్స్ కు బీసీసీఐ ఆమోదం, కానీ 2022 నుంచి అమలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం నాడు అహ్మదాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్–2022 సీజన్ నుంచి టోర్నీలో పాల్గొనేందుకు...
మంచి షూస్ కొనడం, ఉపయోగించడంపై హీరో ప్రిన్స్ సలహాలు
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి, మరో 3580 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం నాడు కూడా కొత్తగా 3580 కరోనా...
12వ తరగతి విద్యార్థులకు 10 వేలు, స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేందుకు నేరుగా ఖాతాల్లో జమ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మరియు మదర్సాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిమిత్తం ట్యాబ్స్ ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన...
హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర...
వకీల్ సాబ్ షూటింగ్ విరామంలో ఆదివాసీల పాట, షేర్ చేసిన పవన్ కళ్యాణ్
ఆదివాసీలకు జనసేన పార్టీ నిరంతరం అండగా ఉంటుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆదివాసీలు పాడిన ఓ పాటను ట్విట్టర్ లో షేర్ చేశారు....
రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని సీఎం అన్నారు....
ఎస్సీ విద్యార్థులకు రూ.59000 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్చంద్ గహ్లోత్...
లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో – క్రిస్మస్ సాంగ్స్
DIVYAVANI TV యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, ప్రత్యేక క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో”...
పులివెందులలో రూ 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...
కొత్త కరోనా స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం, నిపుణుల కమిటీతో సమీక్ష
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా యూకే నుంచి రాష్ట్రాలకు...
బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. యాసల...
24 గంటల్లో కొత్తగా 24712 కరోనా కేసులు, 312 మరణాలు నమోదు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24712 పాజిటివ్ కేసులు, 312 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర, పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతి...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనుమంచిపల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారిపై వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 30 మందికి గాయాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 574 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 574 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 23, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,83,556 కి చేరినట్టు రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 40.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు
దేశంలో కరోనా మహమ్మారి నెలకొని ఉన్న ప్రస్తుత గడ్డు సమయంలో కూడా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు కాపాడుటకై రైతులు పండించిన ప్రతి వరి గింజను ఎటువంటి వ్యయ ప్రయాశాలనైన ఎదుర్కోని కొనుగోలు చేయాలనీ...
ఏపీలో కరోనా: మరో 379 పాజిటివ్ కేసులు, 3 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,718 కు చేరుకుంది. గత 24 గంటల్లో 57716...
నివర్ పరిహారం: కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్న పవన్ కళ్యాణ్
నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం విషయంలో డిసెంబర్ 28న కృష్ణాజిల్లా కలెక్టర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన...
భూటాన్ లో 7 రోజుల పాటుగా పూర్తిస్థాయి సెకండ్ లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ సహా వివిధ దేశాల్లో మళ్ళీ లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి భూటాన్ దేశం కూడా...






















































