తెలంగాణలో ఒక్కరోజే 985 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం...
ఏపీలో 11 వేలు దాటిన కరోనా కేసులు, 146 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 605 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11489 కి చేరింది. 605 కేసుల్లో 570...
ఒక్కరోజే 3645 కరోనా పాజిటివ్ కేసులు, 46 మరణాలు నమోదు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. జూన్ 26, శుక్రవారం నాడు కొత్తగా 3645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో...
మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందం
దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో...
1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు మృతి
1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యూసుఫ్ మెమన్ ఈ రోజు ఉదయం మహారాష్ట్రలోని నాసిక్ జైలులో మృతి చెందినట్టు జైలు అధికారులు వెల్లడించారు. అయితే యూసుఫ్ మెమన్ ఎలా...
తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు, 230 కి చేరిన మరణాలు
తెలంగాణలో మరో 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11364 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
రైతే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యం, వ్యవసాయ రంగానికే అగ్రస్థానం
రాష్ట్రంలో రైతులే సీఎం కేసీఆర్ కు మొదటి ప్రాధాన్యమని, వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అగ్రస్థానం ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్రవ్యాప్తంగా...
జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల పై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు...
బుక్ రీడింగ్, బెస్ట్ బుక్స్ గురించి చెప్పిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. పుస్తకాలు చదవడం తనకు...
పెరుగుతున్న కరోనా కేసులు, రెండువారాలు పాటు లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో జూన్ 28 అర్ధరాత్రి నుంచి రెండువారాల పాటుగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం...
కరోనా పాజిటివ్ కేసులలో ముంబయి ని దాటేసిన ఢిల్లీ
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి నుంచి ముంబయి నగరంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవగా, తాజా కేసుల...
రైతులకు ఉచితంగా పంటల బీమా సౌకర్యం, ఆర్బీకే లలో ఇ–క్రాపింగ్ : సీఎం జగన్...
2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా "వైఎస్ఆర్ పంటల బీమా" అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే రైతులు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని...
ఏపీలో కొత్తగా 605 మందికి కరోనా పాజిటివ్, 146 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 605 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 570 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34,...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ...
దేశంలో ఒక్కరోజులోనే అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. జూన్ 26, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,90,401 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
కరోనా విజృంభణతో కేంద్రం కీలక నిర్ణయం, తెలంగాణ సహా మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందం
దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పలు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు ఇప్పటికే పర్యటించి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దీ రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న...
బేగంబజార్ లో జూన్ 28 నుంచి జూలై 5 వరకు స్వచ్ఛంధ లాక్డౌన్
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్...
రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఆగస్టు 12 వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ వంటి టైం టేబుల్ ఆధారిత...
తెలంగాణలో కరోనా తీవ్రత, ఒక్కరోజే 920 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం...






















































