ఏపీలో 10884 కి చేరిన కరోనా కేసుల సంఖ్య,136 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884 కు చేరింది. 553 కేసుల్లో...
రేపు “ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్” ను ప్రారంభించనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్" అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. కోవిడ్-19...
మెడిటేషన్ తో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...
కరోనా అనుమానితుల నుండి శాంపిల్స్ సేకరణ అందుకే నిలిపివేశాం – తెలంగాణ వైద్యారోగ్య శాఖ
తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ, శాంపిల్స్ సేకరణకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. "ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
54.21 లక్షల మంది రైతులకు అందిన రైతు బంధు సాయం, రూ.6886.19 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు చేరిన “రెమ్డెసివర్” ఔషధం
కరోనా వైరస్ నియంత్రణకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో "రెమ్డెసివర్" ఔషధాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ‘కోవిఫర్’ పేరుతో ఈ జెనెరిక్ ఔషధం అమ్మకానికి ఇటీవలే హెటిరో...
హైదరాబాద్ లో 6వ విడత హరితహారం ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ లోకేష్...
నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన...
సీబీఎస్ఈ 10,12 వ తరగతి పరీక్షలు రద్దు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10,12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షలు...
ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో లేనట్టేనా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల ప్రారంభానికి సంబంధించి ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల...
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డొక్కా...
ఆరవ విడత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
ఆరవ విడత “తెలంగాణకు హరితహారం” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్లో...
కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షల...
ఏపీలో కొత్తగా 553 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 136 కి చేరిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 477 రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69, విదేశాల నుంచి వచ్చిన వారు...
భారత్ లో కరోనా తీవ్రత: 24 గంటల్లో 16922 కరోనా కేసులు, 418 మరణాలు
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూన్ 25, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,73,105 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవు, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు జమ
రాష్ట్రంలో రైతుబంధు అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని, 48 గంటల్లో రూ.6886.19 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం...
ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగించిన కేంద్రం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర...
కరోనా వ్యాప్తి: ఆ రాష్ట్రంలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ను పొడిగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ...
తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు, 225 కి చేరిన మరణాలు
తెలంగాణలో మరో 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 24, బుధవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10444 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
మమతాబెనర్జీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ...






















































