‘పైనాపిల్ రసం’ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఏపీలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా మారే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తునట్టు సమాచారం. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని...
చెన్నైలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, కొనసాగుతున్న లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అదికూడా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 3713 కరోనా...
తెలంగాణలో కొత్తగా 1087 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1087 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27,...
ఒక్కరోజే 3713 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. జూన్ 27, శనివారం నాడు కొత్తగా 3713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో...
ఏపీలో 12 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, 157 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 796 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, శనివారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12285 కి చేరింది. 796 కేసుల్లో 740...
కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్ లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జూలై 31 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్...
మా నాన్న టిక్ టాక్ సెలబ్రిటీ
"చంద్రగిరి సుబ్బు" యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్ సిరీస్ లు, లేటెస్ట్ కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా మంచి మెసేజ్, కామెడీతో కూడిన "మా నాన్న టిక్ టాక్ సెలబ్రిటీ"...
టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు రిమాండ్ పొడిగింపు
ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రిమాండ్ ను జూలై 10 వరకు పొడిగిస్తూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో...
తెలంగాణలో 12 వేలు దాటిన కరోనా కేసులు, 237 కి చేరిన మరణాలు
తెలంగాణలో మరో 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,349 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 5 వరకు గుంటూరు మిర్చి యార్డ్ మూసివేత
జిల్లాలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డ్ ను మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 5 వరకు మిర్చి యార్డ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నియంత్రణ...
కోవిడ్-19 చికిత్సలో డెక్సామెథసోన్ వాడకానికి అనుమతి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు మందుల వాడకాన్ని సూచిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల చికిత్సకు తాజా చికిత్సా విధానాన్ని ఈ రోజు ప్రకటించింది....
దేశ రాజధాని ఢిల్లీ సమీపానికి చేరుకున్న మిడతల దండు
దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనాతో పోరాడుతుంటే, మిడతల దండు రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. గత నెలరోజులనుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి....
హైదరాబాద్ పాతబస్తీలో 15 రోజుల పాటు స్వచ్చంధంగా దుకాణాలు బంద్
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని కొంతమంది వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జూలై 31 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్...
ఏపీలో గత 24 గంటల్లో 796 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 740 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
నంద్యాల ఆగ్రో కెమికల్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ, ఒకరు మృతి
కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ తో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిశ్రమలో జూన్ 27, శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకైన సంఘటనలో జనరల్...
దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 18,552 నమోదు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ, మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 18,552...
పార్టీలకతీతంగా మహనీయుల సేవలను స్మరించుకుంటాం – మంత్రి కేటిఆర్
జూన్ 28 నుండి ప్రారంభమై ఏడాది పాటు కొనసాగనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 51 దేశాల్లోని ఎన్ఆర్ఐలతో జూన్ 26, శుక్రవారం నాడు రాష్ట్ర...
కడపజిల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్ కు వైఎస్ఆర్ పేరు
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్ కు "వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్" గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ పేరు మార్పుకు సంబంధించి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన...






















































