రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం

0
జూలై 30న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం కోసం మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాన్నిచ్చాయి.ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేఖముగా 84 ఓట్లు...

పృథ్వీ షా పై 8 నెలల నిషేధం

0
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది, ఎనిమిది నెలల పాటు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా నిషేదిత...

కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మృతదేహం లభ్యం

0
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది, జూలై 29 న నేత్రావతి నది వంతెన కింద కారు దిగి సిద్ధార్థ కనిపించకుండా పోయారు, ఒక వ్యక్తి...

ముగిసిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

0
జూలై 11న మొదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,14 రోజులపాటు కొనసాగి మంగళవారం, జూలై 30న ముగిశాయి. ఈ సమావేశాలు ముగియడంతో ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 14 రోజుల పాటు...

వైసీపీ ఎమ్మెల్యే కొడుకుపై,మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు

0
విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు,వెంకటకృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు. మాదాపూర్ పోలీసుల సమాచారం ప్రకారం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ రాత్రి...

ఎపిఎఫ్‌డిసి చైర్మన్ గా అలీ నియామకం

0
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...

త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్

0
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...

ఎపిసోడ్ 9 (జూలై29) హైలైట్స్: ఇంటిలోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ, నామినేషన్ ప్రక్రియ

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

0
జూలై 29న,అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు 2019 ను ఆమోదించింది. దీని ప్రకారం పాఠశాలల ప్రమాణాలను నిర్వహించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు....

కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం

0
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే...

రోహిత్ శర్మతో గొడవలు లేవన్న విరాట్ కోహ్లీ

0
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయని వస్తున్న...

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ లు బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి, తాజాగా ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో నలుగురు సీనియర్ స్థాయి ఐపీఎస్ అధికారులను కూడ...

కేజీఎఫ్ చాప్టర్2, అధీరా గా సంజయ్ దత్

0
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కేజీఎఫ్'. గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘనమైన రికార్డ్స్ సృష్టించిన ఈ చిత్రంయొక్క రెండో భాగం 'కేజీఎఫ్...

కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ

0
కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు,...

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూత

0
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ...

వీకెండ్(జూలై27,28) ఎపిసోడ్స్ హైలైట్స్ : హేమ అవుట్, వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్...

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

బౌండరీల రూల్ పై కుంబ్లే ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఐసీసీ

0
క్రికెట్ ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు వచ్చిన...

14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్

0
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య...

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

0
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...

కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లనున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి, వై.ఎస్. జగన్ మోహన్...