భారత్ తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే …
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమమైన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో భారత్, మూడో టెస్టులో...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 19622 పాజిటివ్ కేసులు, 132 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలి, సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల...
సీఎం కేసీఆర్ మూడురోజుల ఢిల్లీ పర్యటన, వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 వరకు మూడు రోజుల పాటుగా ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా సెప్టెంబర్ 1 మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక...
తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 30, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కి,...
పారాలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత అవని లేఖరాకు రూ.3 కోట్ల నగదు బహుమతి
టోక్యో పారాలింపిక్స్ లో సోమవారం నాడు భారత్ అథ్లెట్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అవని లేఖరా, దేవేంద్ర ఝజారియా, సుందర్ సింగ్ గుర్జార్ పారాలింపిక్ పతక విజేతలుగా...
ఏపీలో కొత్తగా 878 మందికి కరోనా పాజిటివ్, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 878 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 30, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001...
టోక్యో పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ప్రపంచరికార్డు
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్ 68.55 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించాడు....
తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఎస్సీ,...
అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటైన ఏజిహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ ను ఆగస్ట్ 30, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు,...
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట, స్వర్ణ పతకం సాధించిన అవని...
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే నాలుగు పతకాలు (ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. షూటింగ్ (10మీటర్ల ఎయిర్...
రాష్ట్రాలకు ఇప్పటికే 63.09 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 42,909 కేసులు, 380 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,37,939 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,38,210 కి...
సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నాం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ వెలుపల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ,...
మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 4666 కరోనా కేసులు, 131 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, ఆదివారం నాడు 4666 కరోనా కేసులు, 131 మరణాలు...
తెలంగాణలో కరోనా : కొత్తగా 257 పాజిటివ్ కేసులు, 409 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 257 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 29, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,57,376 కి చేరింది. అలాగే...
ఏపీలో గత 24 గంటల్లో 64550 కరోనా పరీక్షలు, 1557 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123 కు...
పారాలింపిక్స్ లో భారత్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ కు రజత పతకం
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ బోణి కొట్టింది. భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ రజత పతాకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్...
దేశంలో కొత్తగా 45083 కరోనా కేసులు, 35840 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.57%) గా నమోదవగా, వరుసగా 34 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా...
నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా – తెలుగు క్రిస్టియన్ సాంగ్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...




















































