కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 31265 పాజిటివ్ కేసులు, 153 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,67,497 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 31,265...
సెప్టెంబర్ 10 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం – మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలి – మంత్రి...
తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కూడా అదేనని ఆయన స్పష్టం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 325 కరోనా కేసులు, రికవరీ రేటు 98.48 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 325 కేసులు నమోదవడంతో ఆగస్టు 28, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కి...
వాహనదారులకు గుడ్ న్యూస్, బీహెఛ్-సిరీస్ తో కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ ప్రకటన
వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత్ సిరీస్ (బీహెఛ్-సిరీస్) కింద కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ను ప్రవేశపెడుతున్నట్టు శనివారం నాడు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ...
ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1321 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 28, శనివారం ఉదయం 10 గంటల...
పారాలింపిక్స్ లో ఫైనల్ చేరిన భవీనా పటేల్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
టోక్యో పారాలింపిక్స్-2020 లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవీనా పటేల్ కు ప్రధాని నరేంద్ర...
టోక్యో పారాలింపిక్స్లో భారత్ కు పతకం ఖరారు, ఫైనల్ చేరిన భారత ప్యాడ్లర్ భవీనా...
టోక్యో పారాలింపిక్స్-2020 ఆగస్టు 24 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పారాలింపిక్స్లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. శనివారం నాడు...
మలక్పేట నియోజకవర్గంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీహెఛ్ఎంసీ పరిధిలో మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ లో పిల్లిగుడిసెల వద్ద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24.91 కోట్లతో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శనివారం నాడు రాష్ట్ర హోమ్...
తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న తన పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం ముందుగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.56 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 46,759 పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,49,947 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో...
వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనత, గత 24 గంటల్లో 1,03,35,290 కరోనా వ్యాక్సిన్...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 27, శుక్రవారం నాడు కోటికి పైగా (1,03,35,290) డోసులను పంపిణీ...
తెలంగాణలో గత 24 గంటల్లో 1,46,131 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27, శుక్రవారం నాడు 1,00,294 మందికి మొదటి డోస్, 45,837 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,46,131...
తీన్మార్ మల్లన్న అరెస్ట్
చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా డబ్బుల కోసం తనపై బెదిరింపులకు దిగుతున్నాడని, బ్లాక్ మెయిల్ చేశాడంటూ తీన్మార్ మల్లన్నపై మారుతీ జ్యోతిష్యాలయం...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 32801 పాజిటివ్ కేసులు, 179 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 32,801 కరోనా కేసులు, 179 మరణాలు...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: సీఎం కేసీఆర్
దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం...
తెలంగాణలో కొత్తగా 339 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 339 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 27, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన విషయం తెలిసిందే....
ఏపీలో కరోనా: కొత్తగా 1515 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,865 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపే ప్రారంభం
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేప్పట్టబోతున్న పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 28, శనివారం) ఉదయం 9.30...




















































