బంగ్లాదేశ్ లో ఏప్రిల్ 5 నుంచి ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధింపు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వరుస వేవ్ లతో కరోనా మళ్ళీ వణికిస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్, డెన్మార్క్, బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 89,129 కరోనా పాజిటివ్ కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,64,110 కి...
మాస్కులు తప్పకుండా ధరించండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు: మంత్రి ఈటల
కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 7 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో...
కరోనా పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో : సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించే...
ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 22, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నేడే
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతిలో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో...
జాతీయస్థాయిలో గ్రామ, మండల, జిల్లా పరిషత్ లకు 12 అవార్డులు, సీఎం కేసీఆర్ సన్మానం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1078 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 2, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన...
ఏపీలో కొత్తగా 1288 కరోనా పాజిటివ్ కేసులు, 610 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1288 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 2, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఖమ్మంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం, ఐటీ హబ్-2 శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు,...
మ్యాంగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీడీపీ...
పూణేలో 7 రోజులు పాటు 12 గంటల నైట్ కర్ఫ్యూ, బార్లు, రెస్టారెంట్లు మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పూణే, ముంబయి, థానే, నాగ్ పూర్ వంటి నగరాల్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పూణే నగరంలో...
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరణ
ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు మంగళగిరిలో టీడీపీ...
తెలుగు ద్వారా తమిళం సులభంగా నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
కొత్త కరోనా కేసుల్లో 81 శాతం 8 రాష్ట్రాలలోనే, రికవరీ రేటు 93.68 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి...
నాలుగో వేవ్ తో పెరుగుతున్న కరోనా కేసులు, మరోసారి లాక్డౌన్ ఆలోచన లేదు
ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, ఉన్నతాధికారులతో కరోనా పరిస్థితిపై...
ఆస్పత్రిలో చేరిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మార్చి 27 వ తేదీన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన ఆరురోజుల అనంతరం...



















































