ఐపీఎల్ 2021 : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా రిషభ్ పంత్ ఎంపిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ కు కెప్టెన్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 684 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 684 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 30, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ మంగళవారం నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్...
ఏపీలో 24 గంటల్లో 30851 కరోనా పరీక్షలు నిర్వహించగా 993 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 30, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు 73 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో...
ఏప్రిల్ 1న గుంటూరులోని సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కూడా కరోనా వ్యాక్సిన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్...
కరోనాతో ఒకేరోజు 139 మంది మృతి, మరో 27918 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30, మంగళవారం కూడా 27,918 కరోనా కేసులు, 139...
కోవిడ్-19, వరిధాన్యం సేకరణ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ పై జిల్లా కలెక్టర్లతో...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, జాతీయ గ్రామీణ...
పిల్లల పెంపకంలో సరిగమపదలు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకంలో సరిగమపదలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సహేతుకత, దండన, పరామర్శ, మర్యాద వంటి పలు విధానాలు పాటించడం ద్వారా తల్లిదండ్రులకు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. "రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ...
కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా :...
రాష్ట్రంలో పంటలసాగులో మార్పులు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల కొనుగోళ్లపై మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సాగు అనుకూల విధానాలతో తెలంగాణలో...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు, నేటినుంచే చట్టం అమలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల వయోపరిమితి పెంపుకు సంబంధిన చట్టం రాష్ట్రంలో నేటి నుంచే (మార్చి 30, 2021) అమల్లోకి వస్తున్నట్టుగా ప్రభుత్వం గెజిట్ విడుదల...
కొత్త కరోనా కేసుల్లో 79 శాతం 6 రాష్ట్రాలలోనే, రికవరీ రేటు 94.19 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...
గొల్ల రుక్కీని పుల్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గొల్ల రుక్కీని” అనే...
ఫరూక్ అబ్దుల్లా కు కరోనా పాజిటివ్, త్వరగా కోలుకోవాలని విష్ చేసిన ప్రధాని మోదీ
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు....
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన జానారెడ్డి, నోముల భగత్, రవికుమార్
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో(మార్చి 30, మంగళవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మంగళవారం నాడు నామినేషన్...
కరోనా వ్యాక్సినేషన్: దేశంలో ఇప్పటికే 6.11 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే....
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
భారత జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్
భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు కరోనా...
తెలంగాణలో కొత్తగా 463 కరోనా పాజిటివ్ కేసులు, 364 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 463 కేసులు నమోదవడంతో మార్చి 29, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205 కి...



















































