మంత్రి కేటీఆర్ అంటే ప్రత్యేక గౌరవం : ప్రముఖ నటుడు సోనూసూద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక గతేడాది...
ఏపీలో కరోనా : కొత్తగా 3042 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 88,378 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
అనకాపల్లి వద్ద ఘోర ప్రమాదం, కూలిన ఫ్లైఓవర్ సైడ్ పిల్లర్
విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో ఓ కారు, ట్యాంకర్...
మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282 కి చేరినట్టు రాష్ట్ర...
జూలై 8న కేంద్ర కేబినెట్ విస్తరణ ?
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8418 పాజిటివ్ కేసులు, 171 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6, మంగళవారం నాడు 8418 కరోనా కేసులు, 171 మరణాలు...
బాలానగర్ 6 లేన్ ఫ్లైఓవర్ ప్రారంభం, తొలగనున్న ట్రాఫిక్ కష్టాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం బాలానగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) లో భాగంగా 6 లేన్లతో కూడిన...
ఢిల్లీలో నూతన ఎక్సైజ్ పాలసీ, తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లకు అనుమతి
ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నాడు 2021-22 నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలో హోటళ్ళు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 111 రోజుల తర్వాత అతి తక్కువ రోజువారీ కేసులు (34703) నమోదవుగా, వరుసగా 54వ రోజూ కూడా కొత్త...















































