వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రభావంపై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పనివాతావరణ (వర్క్...
రెండ్రోజుల పాటు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ సమావేశాలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళ, బుధ వారాల్లో కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం సాయంత్రం మంగళగిరి పార్టీ...
విద్యుత్ ఉద్యోగులు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాలి: మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం పంటలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ లకు...
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు, ఆ రెండు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకే సడలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మరోసారి మార్పులు చేస్తూ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే
భారత్ క్రికెట్ జట్టు మాజీ కోచ్, మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం...
కేపీసీసీ అధ్యక్షుడు డి.కే.శివకుమార్ తో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీన గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి బాధ్యతలు...
జలవివాదంపై కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాశ్ జవదేకర్ కు సీఎం వైఎస్ జగన్ లేఖలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు వేర్వేరుగా లేఖలు...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 2100 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023...
డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా మేనేజ్ చేయాలి? – ఆర్జే భార్గవి
ఆర్జే భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ "Band Baaja Bhargavi" ద్వారా ఎంటర్టైన్మెంట్, ఫన్, మోటివేషనల్, ఫిట్నెస్ మరియు ఇన్స్పిరేషన్ సంబంధిత అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో డబ్బు...
గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్ష అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...















































