రేపే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన రేపే, అన్ని ఏర్పాట్లు సిద్ధం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని "వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ"ని అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ...
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ తాజా...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.18 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 10 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 43,733 కరోనా కేసులు నమోదవడంతో...
కేంద్ర కేబినెట్ విస్తరణ : 43 మంది కొత్త కేంద్రమంత్రుల జాబితా ఇదే …
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కేబినెట్ విస్తరణలో 43 మంది నూతన కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
కేంద్ర మంత్రులు హార్ష్ వర్ధన్, రమేశ్ పోఖ్రియాల్ సహా పలువురు రాజీనామా
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...
నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ, ప్రధాని మోదీ నివాసానికి కాబోయే మంత్రులు
కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7,...
కృష్ణానదీ జలాల్లో వాటా, రాష్ట్ర ప్రయోజనాలకై అన్ని వేదికలపై రాజీ లేకుండా పోరాడుతాం: సీఎం కేసీఆర్
కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని...
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నేడే బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నేడే (జూలై 7, బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్...
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ 30న చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో...
17 లక్షలమంది విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...
















































