కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులకు సంబంధించిన పైలాన్ ను కూడా కూడా సీఎం జగన్...
ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్స్ రాష్ట్రాలకు కేటాయించండి, ప్రధానికి సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 33 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 33 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా...
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం, ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం
జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. ముందుగా జూన్ 27, ఆదివారం నాడు జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) స్థావరంలోకి డ్రోన్లు ప్రవేశించి బాంబులు జారవిడిచాయి. ఈ పేలుళ్లలో ఏ విమానానికి...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
వైభవం ఉట్టిపడేలా బోనాలు, కొవిడ్ నిబంధనలుతో భక్తులకు ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు బోనాల...
జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణ?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతుంది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ...
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు రద్దు, విద్యార్థులంతా పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ,...
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలులో ఆల్ టైం రికార్డ్, 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు...
ఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,231 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...














































