దేశంలో 10 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.07 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 12, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155 చేరుకుంది....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు
2014 ఎన్నికల సందర్భంగా సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, డీఎస్సీ-2008 కి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించి 2193 మంది...
అధికారుల పనితీరు పరిశీలనకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
లాక్డౌన్ లో ఇంతే అండి!! – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
లోయర్ మానేరు రివర్ : 4 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310.46 కోట్లు విడుదల
లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను రూ.310.464 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ...
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు
తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు...
చికెన్ బిర్యానీ తయారుచేసుకోవడం ఎలా? – అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
ఏపీలో ఇప్పటివరకు 1,13,76,000 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ – అనిల్కుమార్ సింఘాల్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ...
ఏపీలో కొత్తగా 8239 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,01,863 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239...
ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో (జూన్ 11, శుక్రవారం) పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ...













































