టిమ్స్ ఆసుపత్రిలో 150 బెడ్స్ ఐసీయూ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో 150 బెడ్స్ ఐసీయూను ప్రారంభించారు. ఈ...
మహారాష్ట్రలో ఒకేరోజులో 14152 కరోనా కేసులు, 289 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 14,152 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,05,565 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్స్ షూస్ ధరించి రావొద్దు – సీబీఐ డైరెక్టర్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులు, సిబ్బందికి ఆయన కీలక దేశాలు జారీ...
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాలలోని వ్యక్తిగత, సామాజిక...
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 14 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 14 వరకు...
రాష్ట్రాల వద్ద కోటి 93 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులుపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. కేంద్ర...
టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు జూన్ 10 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఎలాంటి ఆలస్య రుసుము...
దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు, 2,07,071 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,32,364 పాజిటివ్ కేసులు నమోదవగా, 2713 మంది మరణించారు. దీంతో జూన్ 4, శుక్రవారం ఉదయం 8 గంటల...
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ కు మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గురువారం...
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం శామీర్ పేట్ లోని తన నివాసం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనపై...













































