బయోలాజికల్-ఇ సంస్థతో 30 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రం ఒప్పందం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రిజర్వ్...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 15229 పాజిటివ్ కేసులు, 307 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 3, గురువారం నాడు 15229 కరోనా కేసులు, 307 మరణాలు...
టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంపు
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం...
రూ.28,084 కోట్ల వ్యయంతో తొలివిడతలో 15,60,227 ఇళ్ల నిర్మాణం: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్...
ఏపీలో కొత్తగా 11421 కరోనా కేసులు, 16223 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 86,223 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి...
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంటర్వ్యూ
"Telugu Filmnagar" యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాలు ఎంపిక చేసుకోవడం, సక్సెస్, రామ్ చరణ్, అల్లు...
మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ట్యాంక్బండ్ వద్ద మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును...
తెలంగాణలో కొత్తగా 2261 కరోనా కేసులు, 3043 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2261 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 3, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, సీఎస్ పరిశీలన
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్...
అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు : ఎంపీ కె.కేశవరావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పీవీ శత జయంతి వేడుకల కమిటీ...













































