ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం : వెంకయ్య నాయుడు
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని, అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. ఈ...
తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి,...
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...
ఆత్మగౌరవం దెబ్బతింటే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు? ఈటలకు పల్లా కౌంటర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ...
వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది: సీఎం జగన్
పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాదయాత్ర చేసిన సమయంలో లీటర్...
తాడిపత్రిలో 500 పడకల జర్మన్ హ్యాంగర్ల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడిపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించారు. తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేసిన 500 పడకల జర్మన్ హ్యాంగర్ల ఆసుపత్రిని...
తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి : సీఎం కేసీఆర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్థుతం కరోనా సమయంలో...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 10413 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 10413 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ధరణి పోర్టల్ లో ఫిర్యాదులను వీలైనంతగా త్వరగా పరిష్కరించాలి: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి...
తెలంగాణలో కొత్తగా 2175 కరోనా కేసులు, 15 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2175 కేసులు నమోదవడంతో జూన్ 4, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,87,664 కి చేరినట్టు...














































