కరోనాతో ఒకేరోజులో 974 మంది మృతి, మరో 34389 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 16, ఆదివారం కూడా...
దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మే 16, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగినట్టు కేంద్ర...
ఏపీలో కొత్తగా 24171 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 94,550 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 24171 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
తెలంగాణలో కొత్తగా 3816 కరోనా పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3816 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 16, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
దేశంలో కరోనా రికవరీ రేటు 84.25 శాతం, మరణాల రేటు 1.09 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు, 4077 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,70,284 కి పెరిగింది....
‘ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు …’ – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
హైదరాబాద్ చేరుకున్న సెకండ్ బ్యాచ్ స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసులు
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ రెండో బ్యాచ్ ఆదివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ డోసులు...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో...
తెలంగాణకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోటా పెంపుకు కేంద్రం నిర్ణయం
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి...
కరోనాతో ఒకేరోజులో 960 మంది మృతి, మరో 34848 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శనివారం కూడా కొత్తగా 34,848 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 53,44,063 కి చేరింది....















































