పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, మే 30 వరకు లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మరికొన్ని ఆంక్షలతో మే 16, ఆదివారం ఉదయం...
రేపటికి అదనంగా రాష్ట్రానికి 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది : మంత్రి ఆళ్ల నాని
కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై విశాఖపట్నం విమ్స్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం...
తెలంగాణ వైద్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తోన్న ఉద్యోగుల కాలపరిమితిని మరో ఏడాది...
ఏపీలో కొత్తగా 22517 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 22517 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,11,320 కు...
అఆ…సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 79వ పాఠంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్...
దేశంలో కొత్తగా 326098 కరోనా కేసులు, 353299 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3,26,098 పాజిటివ్ కేసులు నమోదవగా, 3890 మంది మరణించారు. దీంతో మే 15, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్, ఇప్పటికే 18 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 18 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45...
తెలంగాణలో కొత్తగా 4298 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4298 కేసులు నమోదవడంతో మే 15, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007 కి చేరినట్టు...
అర్చకులు, ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4 న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుకు ఆమోదం...
తెలంగాణలో నేడు, రేపు కరోనా వ్యాక్సినేషన్ బంద్, సోమవారం నుంచి కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందించే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్...














































