దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్, ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
లక్ష్యదీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తౌక్టే తుఫాన్ దూసుకొస్తోంది. మరో ఆరు గంటల్లో తౌక్టే తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 12 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేత
నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం...
కరోనాతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు కన్నుమూత
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో సీఎం మమతా బెనర్జీ సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన...
ఏపీకి చేరిన మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏపీకి మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం...
ఎంపీ అరెస్టుకు ఇదా సమయం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 39923 కరోనా పాజిటివ్ కేసులు, 695 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 14, శుక్రవారం నాడు 39923 కరోనా కేసులు, 695...
పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,50,67,601 మంది రైతులకు రూ.20000 వేల కోట్లకు పైగా...
ఏపీలో 24 గంటల్లో 96 కరోనా మరణాలు, మరో 22018 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 89,087 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి...
తెలంగాణకు రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్ టాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన నాట్కో ఫార్మా
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ పార్మా కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా...
కేరళలో మే 23 వరకు లాక్డౌన్ పొడిగింపు, 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్డౌన్
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ ను పొడిగిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మే 8వ తేది...















































