రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.300 : సీరమ్ ఇనిస్టిట్యూట్
కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.300 కు అందించనున్నారు. ఈ మేరకు...
OH! BABY సినిమాలో నటి సమంత నటన అద్భుతం : పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 77 వ పాఠంలో నందినీ రెడ్డి...
కరోనాతో 24 గంటల్లో 985 మంది మృతి, మరో 63309 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28, బుధవారం కూడా 63309 కరోనా కేసులు, 985...
ఆక్సిజన్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ బ్లాకు మార్కెటింగ్ దందాకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వం: హోమ్ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపధ్యంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహామూద్ అలీ బుధవారం నాడు లక్డీకాపూల్ లోని తన...
మే 2న ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలపై ఈసీ ఆదేశాలు
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా...
ఏపీలో కొత్తగా 14669 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 14669 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఉచిత కోవిడ్ టెలీమెడిసిన్ కాల్ సెంటర్ ఏర్పాటు : సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ లో ఉచిత కోవిడ్ టెలీమెడిసిన్ కాల్ సెంటర్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం నాడు ప్రారంభించారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ...
గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం, రేపట్నుంచి మే 3 వరకు లాక్డౌన్ అమలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29, గురువారం రాత్రి 7 గంటల నుండి మే 3 ఉదయం వరకు...
దేశంలో 29 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 82.33 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,60,960 కరోనా కేసులు నమోదవడంతో ఏప్రిల్ 28, బుధవారం ఉదయం...
మే 1 నుండి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ప్రారంభమైన రిజిస్ట్రేషన్స్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేసే దిశగా మూడో దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన...














































