రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.400 : భారత్ బయోటెక్
భారత్ బయోటెక్ సంస్థ తమ కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఒక్కో డోసును రూ.400 కు అందించనున్నారు. "ఈ సమయంలో...
మే 14 వరకు తెలంగాణలో 14 కేంద్రాల్లో పాస్ పోర్టు సేవలు నిలిపివేస్తూ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కేంద్రాల్లో పాస్పోర్టు సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 14 తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్న పాస్ పోర్టు సేవలను ఏప్రిల్ 29, గురువారం...
ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్ 7 నుంచి...
కూకట్ పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పులు, నగదు దోచుకెళ్లిన దుండగులు
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్ పల్లిలోని పటేల్ కుంట పార్క్ సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్యాంక్ వద్ద...
సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఈ రోజు కరోనా పరీక్షలో నాకు రిపోర్ట్ పాజిటివ్...
కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి: టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, రాష్ట్రంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో...
16.16 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా అందించాం: కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 16.16 కోట్లకుపైగా (16,16,86,140)...
పశ్చిమబెంగాల్లో కొనసాగుతున్న తుది దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎనిమిదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చివరిదైన ఈ దశలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే...
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రత
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదర్ పూనావాలా "వై కేటగిరీ" భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ...
తెలంగాణలో కరోనా : కొత్తగా 7994 మందికి పాజిటివ్, 58 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 7994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 28, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...













































