ఆక్సిజన్ సౌకర్యంతో అదనంగా 12 వేల పడకల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు: సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో కోవిడ్-19 ను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎం అండ్ హెచ్.ఓ.లు,...
గొబ్బీలా గొర్రెల మంద… – తెలంగాణ ఫోక్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గొబ్బీలా గొర్రెల మంద”...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, తెలంగాణలో అందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు....
ఏపీలో 50972 కరోనా పరీక్షలు నిర్వహించగా, 11698 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 50972 కరోనా పరీక్షలు నిర్వహించగా...
మహారాష్ట్రలో 24 గంటల్లో 67160 కరోనా పాజిటివ్ కేసులు, 676 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24, శనివారం కూడా 67160 కరోనా కేసులు,...
కొత్త లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 26 ఉదయం 4 గంటల నుండి అమలులోకి...
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ప్రతినెలా పల్లెల అభివృద్దికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు: సీఎం కేసీఆర్
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం...
దేశంలో 25 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 83.49 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
కుంభమేళాలో పాల్గొన్న వారంతా క్వారంటైన్లో ఉండాలి : తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు
ఏప్రిల్ 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల...














































