సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ...
ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్, ఆరోగ్యంపై వాకబు
ప్రముఖ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్...
ఢిల్లీలో ఆక్సిజన్ అందక 20 మంది పేషంట్స్ మృతి
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆక్సిజన్...
కరోనాపై పోరాటం: ఏపీ సీఎం సహాయనిధికి రూ.1.33 కోట్ల విరాళాలు
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24, శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు....
తెలంగాణలో భారీగా కరోనా కేసులు: కొత్తగా 7432 మందికి పాజిటివ్, 33 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 7432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 23, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలో ఉన్న దేశంలోని దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు మే మరియు...
ఏపీలో కొత్తగా 11766 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 45,581 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కర్నూల్, శ్రీకాకుళం,...
ఏపీలో రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ విధింపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక...
కరోనా చికిత్సకు మరో ఔషధానికి డీసీజీఐ అనుమతి
దేశంలో కరోనా విజృంభణతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. భారతీయ...













































