ఈ నెల 20-24 తేదీల్లో ప్రైవేట్ టీచర్ల అకౌంట్లలో 2 వేల ఆర్ధిక సహాయం జమ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ.2000 ల ఆర్ధిక సహాయం, 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ విషయమై...
ఐపీఎల్ పండుగ వచ్చేసింది, మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబయి ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి...
ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్పసభ నేడే… భారీగా ఏర్పాట్లు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ రోజు ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో "సంకల్ప సభ"...
పెద్దల మాట చద్దన్నం మూట!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి అత్యంత విజయవంతమైన కార్యక్రమం: మంత్రి ఎర్రబెల్లి
పల్లె ప్రగతి, పచ్చదనం-పరిశుభ్రత-పారిశుద్ధ్యం ఒక జీవన విధానం కావాలి. గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్యం కొనసాగాలి. నర్సరీలను, నాటిన మొక్కలను సంరక్షించాలి. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు అన్నీ ఉపయోగంలోకి...
తెలంగాణలో కొత్తగా 2478 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2478 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,21,182 కి...
నిరాడంబరంగా ఉగాది వేడుకలు నిర్వహణ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను...
కరోనా విజృంభణ: ఒకేరోజులో 56286 పాజిటివ్ కేసులు, 376 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8, గురువారం కూడా 56286 కరోనా కేసులు, 376...
తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల...
ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఎయిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ కు చెందిన సిస్టర్ నిశా శర్మ భారత్...















































