తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 2055 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2055 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 7, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై పనిచేసే ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం...
ఏపీలో కరోనా : కొత్తగా 2331 పాజిటివ్ కేసులు, 853 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 31,812 కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఏప్రిల్ 14న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య...
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో పోలవరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రాధాన్యతా...
తెలంగాణలో కీలక పరిణామం, టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం
తెలంగాణలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ శాసనసభ పక్షం (టీఆర్ఎస్ఎల్పీ)లో తెలుగుదేశం శాసనసభ పక్షం (టీడీఎల్పీ) విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ, విలీనానికి సంబంధించిన లేఖను...
రేపే సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం, కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై కీలక చర్చ
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతుంది. మళ్ళీ భారీసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 7, బుధవారం నాడు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష 15 వేలు దాటింది....
సినీపరిశ్రమకు ఏపీ ప్రభుత్వం రాయితీలు, హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి, నాగార్జున
తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న సినీపరిశ్రమతో పాటుగా అనుబంధ విభాగాలకు ప్రత్యేక రాయితీలు...
దేశంలో కరోనా రికవరీ రేటు 92.11 శాతం, మరణాల రేటు 1.30 శాతం:
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,15,736 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785 కు చేరుకుంది. కరోనా వెలుగులోకొచ్చాక దేశంలో 24 గంటల...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...















































