ఖమ్మంలో సైకిల్ పై తిరుగుతూ అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్...
తెలంగాణలో కొత్తగా 1914 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1914 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 6, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,649 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
తెలంగాణ బేస్ బాల్ క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై...
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1941 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,657 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1941 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 6,...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, నైట్ కర్ఫ్యూ విధింపు
రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6, మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి రోజూ రాత్రి 10...
నటి కత్రినాకైఫ్ కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది....
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు షిర్డీ ఆలయం మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో నైట్ కర్ఫ్యూ సహా వీకెండ్ లాక్డౌన్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్: ఒక్కరోజే 43 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజులోనే 4.3 మిలియన్ల మందికిపైగా కరోనా టీకా వేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్,...
మీ పిల్లల IQ ఎంత? : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలలో ఐక్యూ (ఇంటెలిజెంట్ క్వశన్ట్)” అనే అంశం గురించి వివరించారు. పిల్లలలో విజ్డమ్ క్వశన్ట్, ఇంటెలిజెంట్ క్వశన్ట్ ఎలా పెంపొందించాలి, వాటి ప్రాముఖ్యత...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) బ్రేక్ పడింది. ఈ ఎన్నికలను నిలిపివేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...













































