సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్రపతి ఉత్తర్వులు
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఇటీవలే ప్రస్తుత సీజే జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 96,982 కరోనా పాజిటివ్ కేసులు, 446 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,26,86,049 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,65,547 కి...
సాయంత్రం 5 గంటల వరకు 5 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటుగా శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కు...
ఏపీలో ఆ రెండు రోజులు సెలవులు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 7న ఎన్నికల...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: ఓటు వేసిన రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 6.2 కోట్లు మంది...
గజ్వేల్ కెనాల్, హల్దీ వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్మించిన సంగారెడ్డి కెనాల్ నుంచి వర్గల్ మండలం అవుసనిపల్లి గ్రామం వద్ద...
తెలంగాణలో కరోనా : కొత్తగా 1498 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1498 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 5, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735...
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ లో నాలా పూడికతీత పనులు, నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత ముమ్మరంగా చేసేందుకుగాను ప్రతీ జోన్ కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజనీర్ ను పర్యవేక్షక అధికారిగా...
ఏపీలో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు, 911 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 1326 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,09,002 కు...















































