రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో సమీకృత మార్కెట్లు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మార్కెట్లు మహిళలకు అందుబాటులో...
తెలంగాణలో కొత్తగా 495 కరోనా పాజిటివ్ కేసులు, 247 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 495 కేసులు నమోదవడంతో మార్చి 26, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804 కి...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నీలం సాహ్ని పేరును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఏపీ సీఎస్ గా పదవీవిరమణ పొందిన...
యువతకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం : పవన్ కళ్యాణ్
యువతకు దేహ దారుడ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మన దేశంలోనూ...
ఏపీలో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు, 306 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు....
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 36902 పాజిటివ్ కేసులు, 112 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 26, శుక్రవారం ఒక్కరోజే 36,902 కరోనా కేసులు, 112...
నిరుద్యోగ భృతి తప్పకుండా అమలుచేస్తాం : సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు...
తెలంగాణలో లాక్డౌన్ అనేది పెట్టబోము, ఎలాంటి ఆందోళన వద్దు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పై చర్చ జరుగుతుండడంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధించబోమని పేర్కొన్నారు. "తొందరపడి లాక్డౌన్...
విద్యతో పాటు విచక్షణ ఉండాలి : డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...














































