దేశంలో 4,21,066 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.09 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 59,118 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652 కు చేరుకుంది. కరోనాతో మరో 257 మంది...
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26, శుక్రవారం నాడు మూడునెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును బీజేపీ జాతీయ ప్రధాన...
స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో శుక్రవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి...
బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. డాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. మార్చి...
పరీక్షల విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయం, అన్ని కాలేజీలకు ఒకే రకమైన విధానం అమలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు రాష్ట్రంలోని అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం ఆరు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 518 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కి...
హోలీ వేడుకల నేపథ్యంలో 36 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేత
హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో 36 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 28వ తేదీ సాయంత్రం...
ఏపీలో 758 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,196 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 758 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి...















































