తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో...
ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య!
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) బుధవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రామ్ స్వరూప్ శర్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రముఖ నటుడు నాగార్జున
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కూడా...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 247 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,01,769...
తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ నిర్వహించనున్నట్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
ఏపీలో 24 గంటల్లో 23417 కరోనా పరీక్షలు నిర్వహించగా 261 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,269 కు చేరుకుంది. గత 24 గంటల్లో 23,417 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 261...
సీఎంలతో రేపు సమావేశం కానున్న ప్రధాని మోదీ, కరోనా పరిస్థితిపై కీలక చర్చ?
దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులుతో మార్చి 17, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు
బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టి అమలు...
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే, అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను రేపు (మార్చి...















































