వైభవంగా సీఎం కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం నాడు వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకను...
కరోనా చికిత్స కోసం ఉత్తరాఖండ్ సీఎంను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్...
దేశంలో కరోనా: 24 గంటల్లో 20021 కరోనా కేసులు, 279 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 300 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,021...
జనవరి 4న వరంగల్ కు మంత్రి కేటీఆర్, అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనవరి 4వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు...
కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రైరన్ ప్రారంభం
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంసిద్ధతను అంచనా వేయడానికి మొదటి దశలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహణకు కేంద్రప్రభుత్వం...
తెలంగాణలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 27,244 శాంపిల్స్ పరీక్షించగా 205 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,85,068 కి చేరింది. అలాగే...
సీబీఎస్ఈ బోర్డు 10,12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీపై డిసెంబర్ 31 న ప్రకటన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.82 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18732 పాజిటివ్ కేసులు, 279 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 76 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 26 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,76,753 కు చేరుకుంది. గత...
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని...
















































