కరోనాతో ఒకేరోజు 121 మంది మృతి, మరో 4,454 పాజిటివ్ కేసులు నమోదు
ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. కేంద్రప్రభుత్వం కూడా ఢిల్లీలో కరోనా పరిస్థితిపై దృష్టి సారించి, సమీక్షలు నిర్వహించి కరోనా నివారణకు ప్రత్యేక చర్చలు తీసుకునేలా అధికారులుకు...
దూసుకొస్తున్న నివర్ తుఫాన్, ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం
నివర్ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా...
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేసిన మంత్రి కేటిఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతి రోజు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత...
గ్రేటర్ ఎన్నికలు: టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పలు వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ప్రచారం పెద్దఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు....
శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం వీరికే…
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా...
తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 921 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 23, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,65,049 కి చేరినట్టు రాష్ట్ర...
తెలుగు సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ హామీలు, కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను ఇచ్చారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్టపోయిన సినిమా రంగాన్ని...
ఏపీలో 24 గంటల్లో 47130 కరోనా పరీక్షలు, 545 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 23, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,758 కు, మరణాల సంఖ్య 6948 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, కీలక బీజేపీ నేతలతో భేటీ?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్...















































