కాంగ్రెస్ మేనిఫెస్టో: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది....
ఏపీలో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,843...
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం, మరో 43 చైనా ఆధారిత యాప్స్ పై బ్యాన్
దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే రెండు దఫాలుగా 176 చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే అలీ ఎక్స్ ప్రెస్...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, కరోనా నియంత్రణపై ప్రధాని మోదీ కీలక సూచనలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధత, కార్యాచరణపై ముఖ్యమంత్రులకు ప్రధాని...
నైట్ స్కిన్ కేర్ రొటీన్ వివరాలు – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ అనుమతి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా...
కరోనా వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి సిద్ధం: సీఎం కేసీఆర్
శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని...
రూ.10వేలు ఇస్తుంటే ఆపినోళ్లు, రేపు రూ.25 వేలు ఇస్తారా? : మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్ క్రాస్ రోడ్ వద్ద టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు హాజరైన...
హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? ఎంపీ వ్యాఖలను ఖండించిన మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి...
ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది గోప్యత పాటించాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు...















































