మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్లు, ఆక్వాహబ్ ల ఏర్పాటు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్...
ఏపీలో సీఎంఆర్ఎఫ్ పై కీలక నిర్ణయం, ఆరోగ్యశ్రీలో లేని వ్యాధుల చికిత్సకే సహాయం
ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందని వ్యాధులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి...
కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,...
దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 10 లక్షలకు పైగా పరీక్షలు
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచారు. ప్రతిరోజు 10 లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో భారత్ మరో...
మేకప్ ఆర్టిస్ట్స్ గురించి రచ్చ రవి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినీ నటీనటులు తెరపై అందంగా...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు సాయంత్రం నుంచి జీహెచ్ఎంసీ...
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హైదరాబాద్ నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి...
మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి పేర్ని నాని...
ప్రముఖ కవి దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్టుగా...
కరోనా తీవ్రత: ఒకేరోజులో 5640 పాజిటివ్ కేసులు, 155 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. నవంబర్ 20, శుక్రవారం నాడు కూడా కొత్తగా 5640 పాజిటివ్ కేసులు, 155 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...














































