జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్సీపీ ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోరుకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, జనసేన, తెలంగాణ జన సమితి పార్టీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీలో 24 గంటల్లో 75,165 కరోనా పరీక్షలు, 1316 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 19, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,58,711 కు, మరణాల సంఖ్య 6910 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
గ్రేటర్ ఎన్నికలు: రెండో రోజు 580 నామినేషన్స్ దాఖలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ కొనసాగుతుంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజైన గురువారం నాడు అభ్యర్థులు భారీ...
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష
నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు తాజాగా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది....
తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల గడువు నవంబర్ 30 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి ప్రవేశాల గడువును ముందుగా నవంబర్ 16 గా నిర్ణయించగా, తాజాగా నవంబర్ 30 వరకు...
హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తో లైవ్...
24 గంటల్లో 5,535 కరోనా కేసులు, 154 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టినా, మళ్ళీ గత రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 19, గురువారం నాడు కూడా...
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకుంటే రూ.2 వేలు జరిమానా
ఢిల్లీలో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజా కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం...
రేపే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం, నది స్నానాలకు అనుమతి లేదు
తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20, శుక్రవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 1, మంగళవారం వరకు 12 రోజులపాటుగా కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు మంత్రి...
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...













































