దేశంలో కరోనా నుంచి కోలుకున్న 84 లక్షల మందికిపైగా బాధితులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు నమోదు కావడంతో నవంబర్ 20, శుక్రవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో యూపీఎస్సి, ఆర్ఆర్బి, నేషనలైజ్డ్ బ్యాంక్స్,...
పెరుగుతున్న కరోనా కేసులు, 57 గంటల పాటు పూర్తిస్థాయి కర్ఫ్యూ
దేశంలో ఇటీవలి పండుగ సీజన్ తరువాత పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020: అభ్యర్థుల నామినేషన్ పక్రియ పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ పక్రియ పూర్తయింది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్స్ దాఖలు చేశారు. తొలిరోజు 17 మంది...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి భేటీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నేత లక్ష్మణ్...
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు కర్నూలు జిల్లాలోని సంకల్భాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంకల్బాగ్ ఘాట్...
గ్రేటర్ పోరు: 25 మందితో టిఆర్ఎస్ మూడో జాబితా, మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థులు ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ...
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి...
గ్రేటర్ ఎన్నికల పోరు: 90 మందితో టీడీపీ తోలి జాబితా ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు తమ అభ్యర్థులను జాబితాల వారీగా వెల్లడిస్తుండగా వారు నామినేషన్స్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 894 కేసులతో కలిపి నవంబర్ 19, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...















































