ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా...
దేశంలో 89 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా...
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 948 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 17, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,59,776 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కీలక మార్గదర్శకాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్ర ఎన్నికల...
ఏపీలో కరోనా: మరో 1395 పాజిటివ్ కేసులు, 9 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 17, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159...
గ్రేటర్ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిటీలు నియమించిన టి-కాంగ్రెస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు....
యువ కార్యకర్తల విజ్ఞప్తి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం – పవన్ కళ్యాణ్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు...
Oh Womaniya: ప్రముఖ యాంకర్ ఝాన్సీతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు రంగాల్లోని మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
94.5 శాతం సమర్ధంగా పనిచేస్తున్న మోడెర్నా కరోనా వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. వివిధ కరోనా వ్యాక్సిన్ లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తయారీకి...
4 నెలల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేల కంటే తక్కువుగా కరోనా కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. నాలుగు నెలల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేల కంటే తక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో...















































