జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ లోని జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ,...
ఒకేరోజులో 5027 కరోనా పాజిటివ్ కేసులు, 161 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 6, శుక్రవారం నాడు కూడా 5027...
ఏపీ స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల, 10వ తరగతిలో 50% హాజరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా మొదటి దశలో భాగంగా నవంబర్ 2 వ తేదీ నుంచి 9,10, ఇంటర్ మొదటి, రెండో...
కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే 2020-2021 బడ్జెట్ పై...
తెలంగాణలో మరో 1607 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 6, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,48,891 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో ఒకేరోజులో 79601 పరీక్షలు, కొత్తగా 2410 కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 6, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,38,363 కు చేరుకుంది. గత 24 గంటల్లో 79601 శాంపిల్స్ కి పరీక్షలు...
యూఎస్ లో కరోనా తీవ్రత, ఒకే రోజులో లక్షకు పైగా కరోనా కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుంది. దేశమంతా ఓ వైపు అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితంపై బిజీగా ఉన్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతుంది. నవంబర్ 5, గురువారం...
జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విడుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో మహిళా ఖైదీల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని రాష్ట్ర...
స్టైలిస్ట్ శ్రావ్య వర్మతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ ఫ్యాషన్/కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ...
పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంపుపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) కు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి 31...















































