కెఎఫ్సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటి?
ప్రపంచంలోనే అత్యధికులు ఇష్టపడే చికెన్ బ్రాండ్ కెఎఫ్సీ. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కెఎఫ్సీ ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్ల స్థాపన వెనుక చేసిన కృషి ఏంటి?. కెఎఫ్సీ చికెన్ కు అంత ప్రాముఖ్యత...
ఏపీలో వైద్య విద్యార్థులకు శుభవార్త, కోర్సుల ఫీజులు తగ్గింపు
రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 నుంచి 2022-23 విద్యాసంవత్సరంకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజుల విషయంలో సవరణలు చేస్తూ...
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్...
భారత్ నుంచి వెళ్లే విమానాలపై చైనా తాత్కాలిక బ్యాన్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశ విమానాలపై చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి విమానాల ద్వారా పౌరులు ఆ దేశంలోకి ప్రవేశించడాన్ని చైనా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్...
హైదరాబాద్ లో 960 బృందాలతో 52,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించాం: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్ నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పని తీరు, మిగిలిపోయిన వరద...
తెలంగాణ రాష్ట్రానికి 20 వేల 761 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి, మంత్రి కేటిఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ పెట్టుబడి మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది....
ఐపీఎల్ 2020: నేడే రాయల్ ఛాలెంజెర్స్, సన్ రైజర్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా గురువారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1...
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో లాసెట్-2020, పీజీఎల్ సెట్-2020 ప్రవేశ పరీక్షలను అక్టోబర్ 9 తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు శుక్రవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను...
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రజాశక్తి భవనాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని...
ఢిల్లీలో కరోనా తీవ్రత, బాణాసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయం
ఢిల్లీలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో కరోనా పరిస్థితి మరియు సంసిద్ధతపై చీఫ్ సెక్రెటరీ, హెల్త్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం నాడు సీఎం అరవింద్ కేజ్రీవాల్...














































