ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనవరి 26 న ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై...
Oh Womaniya: యాంకర్ లాస్యతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
24 గంటల్లో 5363 కరోనా కేసులు, 115 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 27, మంగళవారం నాడు కూడా కొత్తగా 5363 పాజిటివ్ కేసులు, 115...
నవంబర్ 30 దాకా కంటైన్మెంట్ జోన్స్ లో లాక్డౌన్ పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలను...
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులు ప్రగతి భవన్...
కేంద్రమంత్రి రామ్దాస్ అత్వాలే కి కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ...
వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1114.87 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్...
అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం, దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
స్నేహం ఎందుకు చేస్తాం? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్నేహం” అనే అంశం గురించి వివరించారు. స్నేహం ఎందుకు చేస్తారు, అసలు ఒక మనిషికి ఎంతమంది స్నేహితులు ఉండాలి, సినిమా సహా పలు...
గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే....














































