గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే....
18 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో చట్టవిరుద్ధ కార్యకలాపాల (రక్షణ) చట్టం-1967 ను సవరించిన సంగతి తెలిసిందే. ఈ సవరణ ప్రకారం కార్యకలాపాలను బట్టి ఒక...
బీహార్ లో రేపే తోలి విడత పోలింగ్, ముగిసిన ఎన్నికల ప్రచారం
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో...
దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం నాడు జరిగిన పోలీసుల సోదాల ఘటన పరిశీలనకై...
దేశంలో కరోనా: కొత్తగా 36470 పాజిటివ్ కేసులు, 488 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 27, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు, మరణాల సంఖ్య 1,19,502 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 837 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 26, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,32,671 కి చేరినట్టు రాష్ట్ర...
దుబ్బాక ఉపఎన్నిక: పోలీసుల సోదాలు, సిద్ధిపేటలో హైడ్రామా
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు...
ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడంపై నిషేధం, జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ప్రియులకు మరో షాక్ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకురావడాన్ని నిషేధిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు/లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల...
ఏపీలో కరోనా: మరో 1901 పాజిటివ్ కేసులు, 19 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 26, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924 కు చేరుకుంది. గత...
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంతో "జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం"...














































