గచ్చిబౌలి కోవిడ్ ఆసుపత్రికి రూ.50 లక్షలు అందజేసిన ఎంపీ రేవంత్ రెడ్డి
కరోనా బాధితుల చికిత్స నిమిత్తం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)పేరుతో గచ్చిబౌలిలోని 14 అంతస్తుల భవనంలో 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
ఏపీలో లాక్డౌన్ సడలింపులపై కొత్త గైడ్ లైన్స్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే లాక్డౌన్ అమలులో...
రైతులను వేధించొద్దు, తక్షణమే కౌలు విడుదల చేయాలి – పవన్ కళ్యాణ్
రాజధాని రైతుల కౌలు, భూమి లేని పేదల పెన్షన్లు తక్షణం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33...
హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ లు, స్కైవేలు, బిటి రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పశుసంవర్ధక,...
దేవుని సహాయంపై డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత, అనంతరం మే 3 వ తేదీవరకు రెండవ విడత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే....
కొత్త విద్యా సంవత్సరం ఆగష్టు 1 నుంచి మొదలు?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ విధించడంతో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా కే.లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28, బుధవారం నాడు...
11 రకాలుగా మారిన కరోనా వైరస్…ఏ2ఏ రకంతో ఎక్కువ ప్రమాదం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తల చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పదకొండు కొత్త రకాలుగా రూపాంతరం చెందిందని వెల్లడైంది....
ఏపీలో మరో 73 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1332
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1300 దాటింది. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కు చేరినట్టు...















































