తెలంగాణలో ఇప్పటికి 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఈ యాసంగిలో ఇప్పటివరకు 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ.5,223 కోట్ల విలువైన 28.48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ...
తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పైతరగతికి ప్రమోట్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలతో పాటు, విద్యా రంగ కార్యకలాపాలు నిలిపివేసి పాఠశాలలను మూసివేసిన సంగతి...
సమాజం మారదు, మనమే మారాలి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమాజంలో మార్పు ఉంటుందా అనే అంశం గురించి వివరించారు. చాలా మంది యువకులు నిరాశ నిస్పృహలతో ఈ సమాజం మారడం లేదు, నేనేం...
ఏపీని “కరోనా ఫ్రెండ్లీ స్టేట్” అంటున్నారు- పవన్ కళ్యాణ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై...
గాంధీ భవన్ లో ‘సత్యాగ్రహ దీక్ష’ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
కరోనా వైరస్ నివారణ చర్యలు, వలస కార్మికుల సంక్షేమం, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకు నిరసనగా మే 5 న ఒక రోజు దీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ...
జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి జేఈఈ, నీట్ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు...
లాక్డౌన్ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలు...
ఏపీలో 1700 దాటినా కరోనా కేసులు, కొత్తగా 67 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 5, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717 కు చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో మరోసారి మద్యం ధరలు పెంపు, మొత్తం 75 శాతం పెరుగుదల
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మే 4వ తేదీ నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి...












































