దేశంలో ఒక్కరోజే 3900 కరోనా కేసులు, 195 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా పాజిటివ్ కేసులు, 195 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు...
ఆ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వకండి – సీఎం కేసీఆర్ కు వైద్య శాఖ విజ్ఞప్తి
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం...
వలస కూలీల తరలింపుకు రోజుకు 40 ప్రత్యేక రైళ్లు – సీఎం కేసీఆర్
లాక్డౌన్ వలన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ...
రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణంపై రైల్వే అధికారులతో మంత్రి కేటిఆర్ చర్చలు
ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు సమన్వయంతో వ్యవహరిద్దామని దక్షిణ మధ్యరైల్వే అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు...
మే 7 నుంచి దేశానికి రానున్న విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు
కరోనా మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను మే 7 వ తేదీ నుండి పలు దశలవారీగా భారత్ కు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా దేశాలను బట్టి వారి ప్రయాణం...
342 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఒక్కరోజే 1,56,350 మందికి భోజనం అందజేత
కోవిడ్-19 (కరోనా వైరస్) నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్ తో వర్తక వ్యాపార, పారిశ్రామిక, విద్యాసంస్థలు మూతపడడంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షల మేరకు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి...
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2020 వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు...
‘ఎంఫాన్’ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఎంఫాన్’ తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా మరింత బలపడి...
ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఆసక్తికర విషయాలు
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో తను కలిసిన ప్రముఖ వ్యక్తులలోని గొప్ప విషయాల గురించి వివరించారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప సైంటిస్ట్ ఏపీజే...
తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదు – ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మే 4, సోమవారం నాడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ...












































