కరోనాపై కేంద్ర ప్రభుత్వం ఫోన్ సర్వే, 1921 నంబర్ నుంచి కాల్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) పై చేస్తున్న పోరాటంలో భాగంగా వైరస్ యొక్క వ్యాప్తిని గుర్తించడానికి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోడానికి కేంద్ర ప్రభుత్వం టెలిఫోనిక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పౌరులకు ఫోన్ కాల్స్...
విజయసాయిరెడ్డి, కన్నాలక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం
వైసీపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ముందుగా దక్షిణ కొరియా నుంచి ఏపీ...
రిలయన్స్ జియోలో ఫేస్బుక్ రూ.43,574 కోట్ల భారీ పెట్టుబడి
దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 5.7 బిలయన్...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్ డౌన్...
అత్యవసర పనుల కోసం ఈ-పాస్ తీసుకోవడం ఎలా?
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరం/తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు హైదరాబాద్...
కరోనాపై స్పీకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో లోక్ సభ స్పీకర్ ఓం...
స్కూల్ ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తునట్టు ఏప్రిల్ 19, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్...
కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాటికి 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య...
తెలంగాణలో 872, ఏపీలో 757 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు కొత్తగా 18...
ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ అధిగమించడం ఎలా?
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ (ఆత్మ న్యూనత భావం)’ అనే అంశం గురించి వివరించారు. ప్రతిమనిషికీ ఏదో ఒక కోణంలో ఆత్మ న్యూనత భావం...














































