రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదు?
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి...
సత్తెనపల్లి ఘటనపై ఏపీ పోలీస్ స్పందన
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్ను ఆపే క్రమంలో...
ఏపీకి 1,892 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038...
ఇమ్మిగ్రేషన్ పై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికాలో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం దిశగా అడుగులేశారు....
లాక్డౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల వాహనాల సీజ్ – డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు అమలులో ఉండే లాక్ డౌన్ ను వివిధ శాఖల సమన్వయంతో మరింత పకడ్బందిగా అమలు చేయనున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20,...
కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే తో మాట్లాడిన ఈటల రాజేందర్
కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఏప్రిల్ 20, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా...
ఇకపై లాక్డౌన్ మరింత కఠినం, పాసుల కోసం రావొద్దు – సీపీ అంజనీకుమార్
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) అంజనీకుమార్ ఈ రోజు మీడియా...
తండ్రి అంత్యక్రియలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూరం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్సింగ్ బిష్త్ ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నెల రోజుల క్రితం ఆయన...
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 71వ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని సీఎం...
రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : ఏపీ సీఎం వైఎస్ జగన్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు...













































