రాజధాని భూములలో ఇళ్ల పట్టాల పంపిణి జీవో పై హైకోర్టు స్టే
రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి కోసం సేకరించిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మార్చ్ 23, సోమవారం నాడు ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతి నిర్మాణం...
పిల్లల పెంపంకం విధానాలపై డా. బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "పిల్లలను ఎలా పెంచాలి" అనే అంశం గురించి వివరించారు. పిల్లలు కొత్త విషయాలను చాలా త్వరగా నేర్చుకుంటారని చెప్పారు....
ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 23, సోమవారం...
తెలంగాణ రాష్టంలో 27 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 22, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ముందుగా రాష్ట్రంలో పాజిటివ్గా తేలిన...
దేశంలో 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
మార్చ్ 31 వరకు తెలంగాణ లాక్డౌన్ – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ కు ప్రజలంతా అద్భుతంగా స్పందించారని సీఎం కేసీఆర్ తెలిపారు....
కరోనా వైరస్ నియంత్రణ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకోవాల్సిన...
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్...
జనతా కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో సేవలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు...














































