“కారుణ్య మరణం” గురించి ఆసక్తికర వివరాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి మార్చ్ 18, బుధవారం నాడు బెయిల్ మంజూరు అయింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించారనే ఆరోపణలతో...
స్థానిక ఎన్నికల వాయిదాపై ఈసీదే తుది నిర్ణయం, కోడ్ ఎత్తివేత – సుప్రీం కోర్టు
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా...
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులు...
తెలంగాణలో రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 17, మంగళవారం నాడు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్ 1వ...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 19న నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ కాగా, ఏప్రిల్ 7వ...
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫామ్ లపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం...
ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ
ప్రధాని నరేంద్రమోడీతో మార్చ్ 17, మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రధాని...
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు...
టీడీపీ కార్యాలయంలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నియంత్రణపై...















































