సినిమా కథను ఎవరి దృష్టికోణం నుంచి చెప్పాలి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్, పదవ తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మార్చ్ 19, గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చ్...
రాజ్యసభ సభ్యునిగా మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ప్రమాణం
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ మార్చ్ 16న కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరైన...
సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది....
కరోనా వైరస్ పై నేడు సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు మార్చ్ 19, గురువారం నాడు అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి...
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మార్చ్ 19వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని...
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జీహెఛ్ఎంసీ చేపడుతున్న పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో జీహెఛ్ఎంసీ చేపడుతున్న పనులపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ...
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 6 పాజిటివ్...
కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ అరెస్టు
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మలుపులు కారణంగా మార్చ్ 18, బుధవారం ఉదయం బెంగుళూరులో హైడ్రామా నెలకుంది. మధ్యప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని రమదా హోటల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్...














































